Home » Hyderabad pubs
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి విక్రయాలు, వినియోగంపై ఫోకస్ పెట్టింది. ఉక్కుపాదంతో అణిచివేయాలని నిర్ణయించింది.
పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై నజర్ పెట్టిన పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులు తొలిసారిగా స్నిపర్ డాగ్స్ ను రంగంలోకి దింపారు.
హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 దాటిన తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ లోని పది పబ్బులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని ఆదేశించింది.
డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలని.. ఇందుకు సీఎం కేసీఆర్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు...ఈ విషయం పోలీసులకు తెలవదా..? సూటిగా ప్రశ్నించారాయన. వారికి ఏ మూలన ఏం...
హైదరాబాద్ నగరంలో పబ్ లకు ఎక్సైజ్ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇష్టమొచ్చినట్లుగా సౌండ్ లతో రచ్చ చేస్తే ఊరుకునేది లేదని..నో డీ జే & నో లైవ్ బ్యాండ్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.