Home » Hyderabad T20 match
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్ కావడంతో అభిమానుల్లో అమిత�
క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. టిక్కెట్లను భారీ ధరకు అమ్ముకుని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఓవైపు క్రికెట్ లవర్స్ కోలాహలం నెలకొంటే.. మరోవైపు బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఈ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు.
ఎనిమిది మంది ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఉచితంగా మ్యాచ్ చూడడానికి వచ్చారు. తమకు టికెట్లు దొరకకపోయినప్పటికీ మైదానానికి వచ్చినందుకు ఆ ఎనిమిది మంది హర్షం వ్యక్తం చేశారు. మైదానం వద్ద వారు పోలీసు అధికారులతో మాట్లాడారు. బాధితుల్లో కొందరికి గ�
హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ పీక్స్ కు చేరింది. ఫైనల్ ఫైట్ కు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసరాలు క్రికెట్ లవర్స్ తో కిటక�
ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు నిర్ణయాత్మక చివరి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భారత క్రికెటర్లు నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వీడియోను బీసీసీఐ తన �
భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. వారిని చూసేందుకు అక్కడకు భారీగా తరలివెళ్లారు ఫ్యాన్స్. విమానాశ్రయం నుంచి క్రికెటర్లు హైదరాబాద్ లోని హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో బయలు దేరారు. హోటల్ తా
ఉప్పల్ స్టేడియంలో రేపు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగు ఏర్పాట్లు చేశ