Home » hyderabad.telangana
ఈ కాలేజీలో చదవలేనని.. సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికి వెళ్లిపోతానని అడిగిన విద్యార్ధిని, ఆమె చిన్నమ్మపై హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కాలేజీ డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
“దిశ” హత్యాచార ఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. లోక్ సభలో ఈరోజు దిశ హత్యాచార ఘటనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది.ప్రతి ఒక్కరినీ బాధించిం