Home » hyderabad traffic police
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ కేసుల్లో నమోదైన జరిమానాల్లో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూలయ్యాయి. మిగతా జరిమానా
హైదరాబాద్ మహానగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కిన వాహనదారులకు ఊరట కలిగించేలా నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్ట్ తీర్పు వెలువరించింది.
రోడ్ సేఫ్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా ‘అఖండ’ సీన్ వాడిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..
బైక్ నడిపినా..వెనుక కూర్చున్నా ఇద్దరికి హెల్మెట్ పెట్టుకోవటం తప్పనిసరి అని..ఈ నిబంధన అతిక్రమిస్తే ఇకపై కఠిన చర్యలు తీప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
పోలీస్ శాఖలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల తనిఖీ చేస్తున్న సిబ్బంది ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు.
cyberabad cp warns vehicle owners: హైదరాబాద్ లో వాహనదారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామన్నారు. పద్ధతిగా నడుచుకోకపోతే చిప్పకూడు తినిపిస్తామన్నారు. అయితే ఈ వార్నింగ్ అంద�
కొత్తగా వస్తున్న వాహనదారుల చట్టం.. ఎన్నో అనుమానాలు.. ఇప్పటికే భారీగా ఫైన్ లు వెయ్యనున్నారు అనే విషయం మాత్రం అందరికీ అర్థం అయ్యింది. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు పాడాల్సిందే అని అంటున్నారు ట్రాఫిక్ అధికారులు. ఇది
సిటీ రోడ్లపై ఎక్కడ చూసినా చేతుల్లో కెమెరాలతో ట్రాఫిక్ పోలీసులు, హై డెఫినిషన్ సీసీ కెమెరాలు.. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కెమెరాలు.. ఒక్క క్లిక్.. ఫైన్ పడితే కట్టక తప్పదు.. సిగ్నల్ పడినా ఏం కాదులే అని జంప్ చేస్తున్నారా? హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తు�
కార్ పెండింగ్ చలాన్లు వెరిఫై చేస్తున్న ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఓ కార్ వివరాలు చెక్ చేసి కంగుతిన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 78 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటి మొత్తం రూ.97వేలుగా ఉన్నాయి. సాధారణ చెకింగ్లో భాగంగా ట్ర�