Home » #hyderabadt20match
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ వీక్షించేందుకు సొంత వాహనాలపై స్టేడియంకు వచ్చిన వారు తమ వాహనాలకు కేటాయించిన పార్క�
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుకు వేదికకానుంది.
ఉప్పల్ స్టేడియంలో రేపు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగు ఏర్పాట్లు చేశ
ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.