Home » IAF
S-400.. ప్రపంచంలోని అత్యంత అధునాతన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలలో ఒకటి.
చీకటిపడి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. వారిని కాపాడటానికి ఎయిర్ బోట్లతో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి.
మొత్తంగా యుద్ధ క్షేత్రాన్ని తలపించేలా భారత వాయుసేన చేసిన విన్యాసాలు ప్రతిక్షణం ఉత్కంఠ రేపాయి.
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఏఎన్-32 అనే రవాణా విమాన అదృశ్య మిస్టరీ వీడింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించకుని పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని క్షిపణి స్క్వాడ్రన్కు కమాండింగ్ ఆఫీసర్గా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి నియమించింది భారత వైమానిక దళం. మహిళా దినోత్సవం ముందు రోజున ధామినికి బాద్యతలు అప్పగించింద
ఇంతకాలం భారత సైన్యంలో సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వస్తి చెప్పనుంది. నాలుగు స్క్వాడ్రన్లలో ఒక స్క్వాడ్రన్ విమానాలకు ఈ నెల 30న వీడ్కోలు చెప్పనున్నారు. ప్రస్తుతం మన సైన్యంలో 70 మిగ్-21 విమానాలున్నాయి.
గత మార్చిలో బ్రహ్మోస్ క్షిపణి మిస్ఫైర్ జరిగి పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత.. దీనికి ముగ్గురు అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ వారిని విధుల్లోంచి తొలగించింది.
మిగ్ యుద్ధ విమానాలకు భారత సైన్యం త్వరలో వీడ్కోలు పలకనుంది. 2025కల్లా సైన్యంలోంచి ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర నాలుగు స్క్వాడ్రన్ల మిగ్ విమానాలున్నాయి.
భారత వైమానిక దళంలో తండ్రీకూతురు చరిత్ర సృష్టించారు. మే 30న విధుల్లో భాగంగా వీరిద్దరూ హాక్ 132 యుద్ధ విమానాలను ఒకే ఫార్మేషన్లో నడిపి హిస్ట్రరీ క్రియేట్ చేశారు.
అగ్నిపథ్ పథకానికి ఉద్యోగార్థుల నుంచి భారీ స్పందన వస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం ఈ పథకాన్ని ఇటీవలే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఉద్యోగార్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనల్లో ప�