-
Home » IAF
IAF
దటీజ్ ఇండియా.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి.. బ్రిటిష్ యుద్ధ విమాన పైలట్లకు శిక్షణ ఇస్తున్న భారత వైమానిక దళం..
భారత్ విషయానికి వస్తే తన సొంత హాక్ విమానాలను నిర్వహిస్తోంది. దీనికి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లైసెన్స్ ఇచ్చింది.
పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టిన భారత సుదర్శన చక్రం S-400.. పాక్ మిస్సైళ్లు, డ్రోన్లు ధ్వంసం.. రక్షణ వ్యవస్థ తుక్కుతుక్కు
S-400.. ప్రపంచంలోని అత్యంత అధునాతన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలలో ఒకటి.
అశ్వరావుపేట మండలంలో పోటెత్తిన వరద.. బ్రిడ్జిపై చిక్కుకున్న కూలీలు, కాపాడాలంటూ ఆర్తనాదాలు
చీకటిపడి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. వారిని కాపాడటానికి ఎయిర్ బోట్లతో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి.
భారత వాయుసేన సత్తా ఇది.. పూర్తి వివరాలు
మొత్తంగా యుద్ధ క్షేత్రాన్ని తలపించేలా భారత వాయుసేన చేసిన విన్యాసాలు ప్రతిక్షణం ఉత్కంఠ రేపాయి.
వీడిన మిస్టరీ.. 2016లో గల్లంతైన ఏఎన్-32 విమాన శకలాలు లభ్యం
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఏఎన్-32 అనే రవాణా విమాన అదృశ్య మిస్టరీ వీడింది.
International Womens Day 2023..Shaliza Dhami : 90 ఏళ్లలో వైమానిక దళం చరిత్రలో మొదటి మహిళా కమాండర్గా..యుద్ధభూమిలో షాలిజా ధామి బాధ్యతలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించకుని పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని క్షిపణి స్క్వాడ్రన్కు కమాండింగ్ ఆఫీసర్గా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి నియమించింది భారత వైమానిక దళం. మహిళా దినోత్సవం ముందు రోజున ధామినికి బాద్యతలు అప్పగించింద
MiG-21 Squadron: మిగ్-21 విమానాలకు వీడ్కోలు చెప్పనున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఈ నెల 30తో ఒక స్క్వాడ్రన్ ముగింపు
ఇంతకాలం భారత సైన్యంలో సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వస్తి చెప్పనుంది. నాలుగు స్క్వాడ్రన్లలో ఒక స్క్వాడ్రన్ విమానాలకు ఈ నెల 30న వీడ్కోలు చెప్పనున్నారు. ప్రస్తుతం మన సైన్యంలో 70 మిగ్-21 విమానాలున్నాయి.
BrahMos missile misfire: బ్రహ్మోస్ క్షిపణి మిస్ఫైర్.. ముగ్గురు ఐఏఎఫ్ అధికారుల తొలగింపు
గత మార్చిలో బ్రహ్మోస్ క్షిపణి మిస్ఫైర్ జరిగి పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత.. దీనికి ముగ్గురు అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ వారిని విధుల్లోంచి తొలగించింది.
MiG-21 fighter: మూడేళ్లలో మిగ్ విమానాలకు వీడ్కోలు
మిగ్ యుద్ధ విమానాలకు భారత సైన్యం త్వరలో వీడ్కోలు పలకనుంది. 2025కల్లా సైన్యంలోంచి ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర నాలుగు స్క్వాడ్రన్ల మిగ్ విమానాలున్నాయి.
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇదే ఫస్ట్!
భారత వైమానిక దళంలో తండ్రీకూతురు చరిత్ర సృష్టించారు. మే 30న విధుల్లో భాగంగా వీరిద్దరూ హాక్ 132 యుద్ధ విమానాలను ఒకే ఫార్మేషన్లో నడిపి హిస్ట్రరీ క్రియేట్ చేశారు.