Home » #ICCAwards
2022 సంవత్సరానికి సంబంధించిన మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఐసీసీ ప్రకటించింది. మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంపికయ్యారు. ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇంగ్లాండ�
2022 సంవత్సరానికిగానూ 11మంది పురుషుల టీ20 జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో భారత్ ఆటగాళ్లు ముగ్గురు చోటు దక్కించుకున్నారు.
భారత్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది 31 మ్యాచ్లు ఆడిన సూర్య.. 187.43 స్ట్రైక్రేట్తో 1164 పరుగులు చేశాడు.