Home » ICRISAT
ఇక్రిశాట్ లో కొత్త వంగడాలను ప్రధాని మోదీ పరిశీలించారు. ఇక్రిశాట్ లో ఫొటో గ్యాలరీలు, స్టాళ్లను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు.
సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణం చేస్తారు.
జై శ్రీమన్నారాయణ నామంతో మారుమోగుతున్న ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం పాదం మోపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో జరిపే రె
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు మధ్యాహ్నం పటానుచెరు లోని ఇక్రిశాట్కు రానున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్ట పంటల పరిశోధన సంస్థ "ఇక్రిశాట్" ఏర్పాటై ఈరోజుకు యాభై ఏండ్లు పూర్తవుతుంది.