Ilapuram Raja

    సమాచార కమీషనర్ల నియామకం ఆపండి:  విజయసాయి రెడ్డి 

    May 11, 2019 / 03:02 AM IST

    అమరావతి:  ఆంధ్రప్రదేశ్ లో సమాచార కమీషనర్ల నియామకాన్ని నిలిపి వేయాలని వైసీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి  ఏపీ సీఎస్ కు, సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖలు  రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార క�

10TV Telugu News