Home » imams
ఇమామ్లకు వేతనాలు చెల్లించాలన్న 1993 సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని కేంద్ర సమాచార కమిషన్ తెలిపింది. వేతనాల చెల్లింపులు సామాజిక అసమ్మతికి దారితీస్తాయని వెల్లడించింది.
దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి
కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫ్రభుత్వం రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందచేసింది. ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్�