Home » IMD Report
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని .. వాతావరణ శాఖ తెలిపింది.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే విధంగా మధ్య భారతంలో మరో ఆవర్తనం ఉంది.
రోహిణీ కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురందించింది. నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల�
దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తరభారతంలో ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మండు టెండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ