Home » IMD weather report
Southwest Monsoon: భారత వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో అంటే మే 29న కేరళను తాకనున్నట్లు వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఈమేరకు ఐఎండీ వాతావరణ విభాగం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటిక
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ పలు ప్రాంతాల్లో వేడి నుంచి అతి వేడిగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.