Immaturity

    దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి : నదిలో 10మంది గల్లంతు

    October 9, 2019 / 04:14 AM IST

    రాజస్థాన్‌లోని ధోల్ పూర్‌‌లో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా పర్బతి నదిలో 10 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. తమ వ�

10TV Telugu News