Home » immersion
కాకినాడ జిల్లా ఉప్పాడలో విషాదం నెలకొంది. సముద్ర తీరంలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు.
POP విగ్రహాల తయారీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఖైరతాబాద్ భారీ గణనాథుని నిమజ్జనానికి ఉత్సవ సమితి సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనానికి మరికొద్ది గంటల సమయం ఉండటంతో.. శోభాయాత్ర ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
విశాఖపట్నం జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి అస్థికలు నిమజ్ఙనం చేయడానికి వెళ్లిన ఇద్దరు తనయులు మృతి చెందారు. ఈ ఘటన రావికమతంలో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ జిల్లా రావికమతంలోని కళ్యాణపు లోవ జలాశయంలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. బుచ్చ�
రాజస్థాన్లోని ధోల్ పూర్లో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా పర్బతి నదిలో 10 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. తమ వ�
గంగా, దాని ఉపనదులలో విగ్రహా నిమజ్జనం చేస్తే 50వేల రూపాయల ఫైన్ విధిస్తామంటోంది కేంద్రప్రభుత్వం. దసరా, దీపావళి, చాత్, సరస్వతి పూజలతో సహా మరికొన్ని పండుగలు సమీపిస్తున్న సమయంలో గంగానదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేయడాన్ని నివారించే దిశగా కేంద్రప�
ఖైరతాబాద్లో కొలువుదీని శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనోత్సవం పూర్తయ్యింది. అశేష భక్తులు వెంటరాగా గురువారం(సెప్టెంబర్ 12,2019) మధ్యాహ్నం 1.45 గంటలకు హుస్సేన్ సాగర్లో జల ప్రవేశం చేయించారు. గణపతి బప్పా మోరియా..నినాదాలు మిన్నంటాయి. ప్రతి ఏడాది మ
వినాయక నవరాత్రుల చివరి ఘట్టం దగ్గరకు వచ్చింది. ఘనంగా భక్తుల పూజలనందుకున్న ఏకదంతుడు గంగమ్మ తల్లి ఒడి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్నటివరకు లక్షలాది మంది భక్తుల�
గణేశ్ నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్ సాగర్తో పాటు పలు చెరువులు ఏకదంతుడిని తమ ఒడిలో చేర్చుకునేందుకు రెడీ అయ్యాయి. అటు.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, అటు GHMC అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విగ్రహాల నిమజ్జనానికి, భక్తులకు ఎలాంట�