immidiate

    కశ్మీర్​ నుంచి తక్షణమే 10 వేల జవాన్ల ఉపసంహరణ

    August 19, 2020 / 08:06 PM IST

    10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని జమ్ముకశ్మీర్​ నుంచి తక్షణమే ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ గతేడాది.. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​కు చేరుకున్నవారేనని అధికారులు వెల్లడించారు. సీఆర్​పీఎఫ్​ బలగాల మోహరింపును �

10TV Telugu News