immunization campaigns

    ఒక్క డోసుకే కరోనా ఖేల్ ఖతం.. ఆఖరి దశలో కోవిడ్-19 వ్యాక్సిన్

    September 24, 2020 / 08:24 AM IST

    జాన్సన్ & జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ చివరి దశ ప్రారంభం అయ్యింది. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు ఇస్తే చాలు కరోనా నివారణ అవుతుందని చెబుతున్నారు. అభివృద్ధి చేయబడుతున్న, చేసిన చాలా టీకాలకు రెండు డోసులు వెయ్యాల్సిన అవసరం ఉంద�

10TV Telugu News