impact India

    రెండు చైనా కంపెనీలపై అమెరికా నిషేధం.. భారత్‌పై ప్రభావం ఉంటుందా?

    July 1, 2020 / 08:09 PM IST

    చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత్ నిషేధం విధించిన మరుసటి రోజే మరో రెండు చైనా కంపెనీలపై నిషేధించారు. భారత్ డిజిటల్ స్ట్రయిక్ ప్రకటించిన తర్వాత అమెరికా కూడా చైనాకు చెక్ పెట్టేసింది. డ్రాగన్ కంట్రీకి చెందిన huawei టెక్నాలజీస్, జెడ్‌టీఈ కార్పోరేషన్ల

10TV Telugu News