-
Home » Implementing health scheme
Implementing health scheme
అందరికీ ఆరోగ్యం.. ఆరోగ్యశ్రీ పథకం: రూ. వెయ్యి దాటితే వైద్యం ఉచితం.. ప్రభుత్వం ఉత్తర్వులు
January 1, 2020 / 02:54 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్గా ప్రకటించిన పథకం ఆరోగ్యశ్రీ. రాష్ట్ర పౌరులకు తెల్ల రేషన్ కార్డు పరిధిలోకి వచ్చే వ్యక్తుల వైద్యానికి ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత