Important Sessions

    సభ్యులు సహకరించండి.. సమస్యలపై చర్చిద్దాం: ప్రధాని మోడీ

    November 18, 2019 / 05:13 AM IST

    భారత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం అవుతున్నాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు సమావేశాలకు సహకరించాలన�

10TV Telugu News