Home » impose tax
రెడీ టు ఈట్ పరాటాలపై గుజరాత్ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించబోతుంది. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. బ్రిటీష్ పాలనలో కూడా దేశంలో ఆహార పదార్థాలపై పన్ను లేదన్నారు.