Home » IMPROVE
దేశంలోని స్కూళ్లను కలిసి బాగు చేద్దామంటూ ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఒక స్కూల్ను సందర్శించారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ప్రధాని మోదీకి కేజ్రీవాల్ ఒక సూచన చేశారు.
లఖింపూర్ ఘటనపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సెటైర్లు వేశారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో నిన్న సాయంత్రం తేజ్కు వైద్యులు వెంటిలెటర్ తొలగించారు. ఇంకా ఐసీయూలోనే తేజ్కు చికిత్స కొనసాగుతోంది.
Three-degree temperature in Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 23 రోజూ కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. ఢిల్లీ యూపీ ఘజిపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలో
ఈ మందు వాడితే..కరోనా నుంచి కాపాడుకోవచ్చు..మరణాల రేటు తగ్గుతుంది కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తోంది. దీని బారి నుంచి బయటపడాలంటే..వ్యాక్సిన్ తప్పనిసరి. ప్రపంచంలోని ఎన్నో దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు. మందు ఎప్పుడెస్తుందా అన
ఆప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే బోర్డు ఎగ్జామ్స్ లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేజ్రీవాల్ సర్కార్. ఇందులో భాగంగా మొదటగా ఫర్ఫార్మింగ్ తక్కువగా ఉన్న 342 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించింది. �