in Andhra's Srikakulam

    బావిలో శవాలుగా తేలిన చిన్నారులు..గిరిజన గ్రామంలో విషాదం

    June 17, 2020 / 12:39 PM IST

    ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జేవీ పురం గ్రామంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. బూర్జా మండలం అననవపేట పంచాయితీలోని జేవీ పురం గిరిజన గ్రామానికి చెందిన సవరా త్రిష అనే 7 సంవత్సరాల బాలికి సవారా రాహుల్ అనే 7 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్�

10TV Telugu News