Home » in Delhi liquor case
లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సీబీఐ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకుంది ట్రయల్ కోర్టు. దీంతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఏడుగురికి సమన్లు జారీ చేసింది.