Home » In India Cases
త్రిపుర రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు అధికంగా వెలుగు చూడడం అందర్నీ కలవరపెడుతోంది. 151 శాంపిల్స్ ను జీనోమ్ స్వీకెన్సింగ్ కు పంపగా..138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా వెల్లడించారు.