Home » In Kakinada
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురయ్యారు. మృతురాలు పశ్చిమగోదారి జిల్లా కాకిపాడుకు చెందిన సుధారాణిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.