Home » in rajastan
రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ట్రక్కు మల్టీ యుటిలిటీ వెహికల్ పైకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు......
అప్పుడే పుట్టిన శిశువును ఓ కుక్క నోట్లో పెట్టుకుని లాక్కెళ్లింది. దీంతో ఆసుపత్రి పార్కింగ్ వద్ద ఉన్న వారు ఈ విషయాన్ని గమనించి ఆ కుక్కను తరిమారు. చివరకు శిశువును వదిలేసి ఆ కుక్క పారిపోయింది. అయితే, అప్పటికే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన
నలుగురు పిల్లలను బావిలో పడేసింది ఓ తల్లి. దీంతో వారు నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని అజ్మెర్ జిల్లాలోని మంగళియావాస్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు.
రాజ్యసభ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో రాజస్థాన్లో రిసార్టు రాజకీయాలు మొదలవుతున్నాయి. ఈ నెల 10న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. వచ్చే ఏడాది డిసెంబరులో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసు
దేశంలో మహిళలు, చిన్నారులపై హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకు ఎక్కడోచోట చిన్నారులపై కామాంధులు అకృత్యాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు వీటి నివారణకు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా...
రాజస్థాన్లోని ఆళ్వార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ వలస కూలీలపై దారుణంగా దాడిచేశారు. మా ఊళ్లకు వెళ్లిపోతాం సార్..అని అన్న పాపానికి వారిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. ఈ దాడిలో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది తలకు తీవ్రగాయాలుఅయ్యాయ�