Home » In Telangana
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ
Graduate MLC by election: మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు..
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
కరెంట్ బిల్లు కట్టలేదని ఏకంగా కలెక్టర్ ఇంటికి కనెక్షన్ కట్ చేశారు అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఆ జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారుల ఇళ్లకు ట్రాన్స్కో అధికారులు వ
తెలంగాణాలోని మహబూబాబాద్లో ఓ చిన్న మొబైల్ షాపుకు ఏకంగా రూ.12 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. వచ్చిన బిల్లును చూసి షాప్ ఓనరకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. పిచ్చివాడిలో వెర్రి చూపులు చూస్తుండిపోయాడు. ఇది కలా? నిజమా? అనుకున్నాడు. నిజమే. రంగా
బీడువారిన నేతలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి. అలా ఆరుద్రపురుగులు నేలపై కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయనీ..రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు. అలా..ఆరుద్ర పురుగులకు , రైతు�