inaugaration

    CM Jagan : నేడు గుంటూరు జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్యటన

    February 18, 2022 / 07:19 AM IST

    ఉద‌యం 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

    అయోధ్యలో మసీదు ప్రారంభోత్సవానికి వెళ్ళను

    August 7, 2020 / 06:06 PM IST

    అయోధ్య‌లో రామజన్మభూమిలో రామాల‌య నిర్మాణం కోసం ఆగష్టు-5,2020న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రమం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ వేడుక‌లో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొన్నారు. అయితే, గతేడాది అయోధ్య కేస�

10TV Telugu News