Home » inaugurates and lays the foundation
సిద్ధిపేట-సికింద్రాబాద్ వరకు నిర్మించిన నూతన రైల్వే లైనును మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం నుంచే మొదటి రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన సూపర్ థర్మల్ పవర్ ప్లాంటును జాతికి అంకితం చేశారు.