Home » Increased 22 times
దేశంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ చమురు ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది.