-
Home » increaseold age age pension
increaseold age age pension
CM Jagan Cabinet : వద్ధాప్య పెన్షన్ను రూ.2,750కి పెంచిన జగన్ ప్రభుత్వం.. గతంలో ఎంత? ఇప్పటి ప్రభుత్వం ఇచ్చేది ఎంత? వివరాలు
December 13, 2022 / 03:57 PM IST
ఏపీలో పెన్షన్ల మొత్తాన్ని రూ.2750కి పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెరిగిన పెన్షన్లు వచ్చే జనవరి (2023)నుంచి అమలు లోకి రానున్నాయి.