IND Team

    IND vs ENG 2nd T20 : ఇంగ్లాండ్‌తో రెండో టీ20 : భారత్ విజయలక్ష్యం 165

    March 14, 2021 / 09:15 PM IST

    అహ్మదాబాద్,‌ మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌.. టీమిండియాకు 165 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

10TV Telugu News