Home » IND vs BAN 3rd T20 Match
ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్ బౌలర్ రిషద్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తొలి బంతి మినహా మిగిలిన ఐదు బంతులను సంజూ శాంసన్ సిక్సర్లుగా మిలిచాడు.
టీ20 ఫార్మాట్ లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు
భారత్ జట్టు ఈ మ్యాచ్ లో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది.