Home » IND vs NZ T20 Match
భారత్ - న్యూజీలాండ్ మధ్య వెల్లింగ్టన్లో జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దయింది. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో మధ్యాహ్నం 12గంటలకు జరగాల్సిన మ్యాచ్ను తొలుత అంప్లైర్లు వాయిదా వేశారు.
కివీస్తో జరిగే మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ కుర్రాళ్లకు పరీక్షగా మారనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టులోని సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండానే హార్థిక్ సారథ్యంలో టీమ్ ఇండియా కివీస్ పర్యటనకు వెళ్లింది. టీమ్ ఇండియా ఓ