Home » IND vs Sri Lanka
శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్(Pink Ball Test) మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఉంచింది.
భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల నుంచి ఐదుగురు ఆటగాళ్లు మొదటి సారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడారు. వీరిలో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఉండగా లంక నుంచి ఒకరు ఉన్నారు.