Home » independence day 2021
లండన్ నగరంలో టీమిండియా జట్టు జెండా పండుగ చేసుకుంది. బ్రిటీష్ గడ్డపై భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను క్లోహీసేన ఘనంగా జరుపుకుంది.
ఎర్రకోటపై నుంచి ప్రధాన నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఓ కీలక ప్రకటన చేశారు.
ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.
దక్షిణ గోవాలోని సావో జాసింటో ద్వీపం నివాసితులను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా హెచ్చరించారు. దేశమే తొలి ప్రాధాన్యతంటూ స్పష్టం చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. అక్కడి వేదికపై నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించారు పీఎం మోదీ.
భారతమాత ముద్దుబిడ్డలైన లక్షలాది మంది త్యాగఫలంగా ప్రస్తుతం మనమంతా స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం.
ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి. ఇండియా దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్