Home » independent
బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని అసెంబ్లీ లోపలా, బయటా నేను ఇప్పటికే చెప్పాను. ఈరోజు ఉదయం కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ఎలా ఉండాలనే దానిపై చర్చించ
స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అరవక్కురిచ్చిలో మాట్లాడిన కమల్ హాసన్.. మహాత్మగాంధీని హత్య చేసిన గా
దేశ వ్యాప్తంగా పలు విడతలుగా కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల క్రమంలో పలు చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు విభిన్న పద్ధతుల్లో నామినేషన్ వేస్తున్నారు. ఓ అభ్యర్థి పెళ్లి కుమారుడు వేషధారణతో వెళ్లి నామినేషన్ వేయగ�
బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ప్రకాశ్రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాననీ..తాను ఎక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నట
బీహార్ : ఆర్జేడీ పార్టీలో గందరగోళం నెలకొంది. ఆ పార్టీని వీడినట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్జేడీ పొత్తులో భాగంగా సరన్ లోక్సభ స్థానాన్ని చంద్రికా రాయ్కు కేటాయించింది. సోదరుడు తేజస్వి యాదవ్తో దూ
చెన్నై: దేశంలో ఎన్నికల హవా నడుస్తోంది.అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు మందీ మార్బలంతో హాడవిడి చేస్తుంటారు.కానీ తమిళనాడులో ఓ అభ్యర్ధి తన నామినేషన్ ను వెరైటీగా దాఖలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 న తొలివిడత పోలింగ�
ప్రధాన మంత్రిని ప్రజలు నేరుగా ఎన్నుకోరని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే ఎన్నుకుంటారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఈయన బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేద�
ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.
అనంతపురం తెలుగుదేశం పార్టీలో లుకలుకలు అధికార తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా తయారైంది. కల్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున కళ్యాణదుర్గం నుంచి హ�
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది. అభ్యర్థులు నామినేషన్ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు. నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంత�