independent organization

    వివేకా హత్య : కోర్టును ఆశ్రయించిన జగన్

    March 19, 2019 / 04:02 PM IST

    విజయవాడ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు రావన్నారు. �

10TV Telugu News