India A match

    స్టేడియంలో తేనెటీగల దాడి: ఆగిన మ్యాచ్

    January 30, 2019 / 01:11 PM IST

    తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ సాగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

10TV Telugu News