-
Home » india and china
india and china
బ్రిక్స్ సదస్సు వేళ కీలక పరిణామం.. భారత్ - చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం..!
2020 జూన్ 15న తూర్పు లద్దాక్ లోని గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
Commander Talk : భారత్ – చైనా, అసంపూర్తిగా 13వ విడత చర్చలు
మిలిటరీ కమాండర్ల స్థాయిలో దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన 13వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాలపై ఎలాంటి చర్చ జరగలేదు.
India-China : భారత్, చైనా సైనికాధికారుల కోర్ కమాండర్ స్థాయి చర్చలు
నేడు భారత్, చైనా సైనికాధికారుల 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. తూర్పు లద్దాక్ సరిహద్దుల్లో ప్రతిష్ఠంభన, బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగనున్నాయి.
సూపర్ పవర్ కావాలని చైనా.. ధైర్యంగా ఎదుర్కొంటున్న భారత్!
ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగాలని అనుకుంటున్న చైనాకు.. ఇప్పుడు ఇండియా కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఇండియాలో చొరబడి భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న డ్రాగన్కు.. ఇటు వైపు నుంచి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరల్డ్ నెంబర్ వన్గా మారాలని అన
పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తత : భారత్ – చైనా సైనికుల ఘర్షణ
ఉత్తర పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ – చైనా సైనికులు పరసర్పం తలపడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రోటోకాల్ ప్రకారం ఇరు దేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరిపారు. చర్చలతో ఉద్రిక్తతలకు తెరపడింది. భారత సైన్యం గ