Home » India and New Zealand
నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రాయ్ పూర్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరుగనుంది.
బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మహిళల టీం.. చతికిలపడింది. 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత ఉమెన్స్ టీం.. 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ గెలుస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫైనల్ లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో సాధించింది. ఇందులో భారత్ చిరస్మరణీయమైన గెలుపు సాధిస్తుందని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు.