Home » India Britain relations
బ్రిటన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడిని ప్రధాని మోదీ రిషి సునక్తో సంభాషించారు. ఈ అంశంపై స్పందించిన రిషి సునక్.. భారత్ హై కమిషన్పై జరిగిన దాడి ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు, ఇరు దేశాల ఆర్ధిక నిపుణులు సూచన మేరకు 'న్యూ ఏజ్ ట్రేడ్ డీల్' (ఎర్లీ హార్వెస్ట్ డీల్)పైనా ద్రుష్టి సారించనున్నారు