India-China borders

    చైనాపై అరుణాచల్ ప్రదేశ్ భగ్గుమంటోంది… దేశం ఏకమవుతోంది!

    September 8, 2020 / 08:22 PM IST

    ఇండో-చైనా సరిహద్దుల్లో రేగిన వివాదమే ఇంకా ఎటూ తేలలేదు. అప్పుడే.. అరుణాచల్‌ప్రదేశ్‌పైనా కాంట్రవర్శీ క్రియేట్ చేస్తోంది చైనా. అరుణాచల్‌ప్రదేశ్‌గా భారత్ పిలిచే ప్రాంతాన్ని తామెప్పుడూ గుర్తించలేదంటోంది. అంతేకాదు.. అదే ప్రాంతంలో అదృశ్యమైన ఐదు�

    సరిహద్దుల్లో మళ్లీ కవ్విస్తున్న చైనా.. డ్రాగన్ దూకుడుతో వార్ తప్పదా ?

    September 8, 2020 / 07:56 PM IST

    ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నది ఏదైనా ఉందంటే.. అది కరోనా మాత్రమే. కానీ.. దానిని మించిన కరోడా చైనా. ఎస్.. డ్రాగన్ కంట్రీ ఎంత డేంజర్ అంటే.. అది కరోనా కంటే ప్రమాదకరం. కరోనా సోకితే.. 2, 3 వారాల్లో పోతుంది. కానీ.. చైనా ఒకసారి ఎంటరైతే.. ఎప్పుడు పోతుం

    పాంగోంగ్ సరస్సు వద్ద ప్రతిష్టంభన.. చైనా కుట్రలకు భారత్ బ్రేక్!

    September 2, 2020 / 08:19 PM IST

    India-China standoff: ఇప్పటి వరకు ఇండియా, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు పాంగోంగ్ సరస్సు ఉత్తరం ఒడ్డుకు పరిమితంగా ఉండేవి. తాజాగా చైనా దళాలు సరస్సు దక్షిణం ఒడ్డున కూడా భారత భూభాగం వైపు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశాయి. చైనా కుయుక్తులను ముందే పసిగట్టిన భారత దళాలు �

10TV Telugu News