Home » India-China ties
సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ఆధారంగానే భారత్-చైనా మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.
జిత్తులమారి చైనా బుద్ధి మారలేదు. భారత్ సరిహద్దుల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రామాలను చైనా కట్టేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో అక్రమంగా చైనా నిర్మించిన రెండవ గ్రామం ఇదే.