Home » India Corona Deaths
దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్కును దాటగా.. శుక్రవారంసైతం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నా కొవిడ్ ఆనవాళ్లను తుడిచిపెట్టలేక పోతున్నారు. ప్రస్తుతం మూడువేల దిగువకు రోజువారి కేసులు నమోదవు�
గత 24 గంటల్లో 149 మంది వైరస్ బారిన పడి చనిపోయారని, బుధవారం ఈ సంఖ్య 60గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి వైరస్ సోకగా... 5.06 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది
భారత్లో కరోనా తగ్గుముఖం పడుతోంది. దేశంలో 73 రోజుల తర్వాత కరోనా యాక్టివ్ కేసులు 8 లక్షల దిగువకు పడిపోయాయి. భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.