Home » India Corona Latest Update
దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్కును దాటగా.. శుక్రవారంసైతం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నా కొవిడ్ ఆనవాళ్లను తుడిచిపెట్టలేక పోతున్నారు. ప్రస్తుతం మూడువేల దిగువకు రోజువారి కేసులు నమోదవు�
ప్రభుత్వానికి చెందిన IHRS పోర్టల్ లో సర్టిఫికేట్లు అప్ లోడ్ చేయాలని సూచించింది. వ్యాక్సినేషన్ తీసుకోని వారికి వేతనాలు నిలుపుదల చేయాలని డిసైడ్ అయ్యింది.
కర్నాటక రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ క్షయ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు అక్కడి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.