Home » India Corona Virus
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరోసారి 3లక్షలకు పైగా కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 86వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3వేల 498మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపింది. కొత్త కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం(ఏప్రిల్ 1,2021)
దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 80వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం, 500లకు చేరువగా మరణాలు నమోదవడం గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే దేశంలో మరోసారి ల�
జలుబు చేసినా, దగ్గొచ్చినా గుండె దడ పెరిగిపోతోంది. ఛాతి, తలలో నొప్పి వస్తే.. గుండె ఆగినంత పనైపోతుంది. కరోనా వ్యాప్తితో ప్రతి ఒక్కరిలోనూ ఇదే టెన్షన్. వైరస్ ఎఫెక్ట్తో ఇండియాలో ఆందోళనకరమైన సిట్యువేషన్ కనిపిస్తోంది. కరోనా వైరస్ సోకి ఇద్దరు మ�