Home » India COVID-19
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతోంది. చాపకింద నీరులా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 80వేలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివా�
India Covid-19 : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రోజువారీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి.
India Covid-19 : భారత్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
భారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,94,091కి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
జైకోవ్- డీ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనున్నారు. గత ఆగస్టు 20వ తేదీనే ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
భారత్కు మూడో ముప్పు తప్పదు... నిపుణుల వార్నింగ్
దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు.
ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతుండడం కలవర పెడుతోంది.