Home » India Covid deaths
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం కొవిడ్ భారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల మంది మృతి చెందారు. ప్రస్తుతం....
దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ మొదలైందా అన్న ఆందోళణ అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశ ..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
శాస్త్రవేత్తల అంచనాలు నిజమయ్యేలానే భారత్లో రోజువారీ కేసులు ప్రళయంలా విరుచుకుపడుతున్నాయి. 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం ఒక్కరోజే దేశంలో లక్షా 41 వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి.
కొవిడ్కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు గుర్తించారు పరిశోధకులు. సెప్టెంబర్ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా.
దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 8,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 465 మంది కరోనాతో మృతి చెందారు.
భారత్పై కరోనా మృత్యు పంజా విసిరుతోంది. కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతున్నప్పటికి మరణాల సంఖ్య మాత్రం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 24గంటల్లో మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంక్షోభంగా మారిన కరోనావైరస్.. మరికొద్ది వారాల్లో ఇంకా దారుణంగా మారనుందట...