Home » India Covid News
గత 24 గంటల్లో 149 మంది వైరస్ బారిన పడి చనిపోయారని, బుధవారం ఈ సంఖ్య 60గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి వైరస్ సోకగా... 5.06 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది
కరోనా వైరస్ ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు పెట్టినా..ఓ రైతును అతని కుటుంబం కాపాడలేకపోయింది. పేరు మోసిన వైద్యులు చికిత్స...
వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు గుజరాత్ లో యువకుడు వినూత్న ప్రయత్నం చేపట్టాడు. బస్టాండులో నిలుచుని...మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా ? అయితే..వెంటనే తీసుకోండి..అంటూ...చెబుతున్నాడు.